Headlines

ఇంటర్ ఫలితాలలో “వేదాంత కళాశాల” ప్రభంజనం

శ్రీసూర్య దృష్టి, పార్వతీపురం-మన్యం : పార్వతీపురం పట్టణం చర్చి వీధిలోని వేదాంత ఐఐటి- నీట్ అకాడమీ జూనియర్ కళాశాల విద్యార్ధులు ఐపీఈ-2026 ఫలితాల్లో ప్రతిభ చాటుకున్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం బైపిసి విభాగంలో యందమూరి అక్షయ 1000 మార్కులకు గాను 981 మార్కులు సాధించి టౌన్ ఫస్ట్ గా నిలిచింది. ప్రథమ సంవత్సరం బైపిసి విభాగంలో కర్రి సాధన 455 మార్కులకు గాను 447 మార్కులు సాధించి టౌన్ ఫస్ట్ గా నిలిచింది. ప్రథమ సంవత్సరం ఎంపిసి…

Read More

రెండు స్పెల్స్ గా టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమం : డైట్ విజయనగరం

జిల్లా విద్యా శిక్షణ సంస్థ విజయనగరంలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 12 వ తేదీ వరకు రెండవ స్పెల్స్ గా టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమం జరిగింది. ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ దత్తి అప్పలనాయుడు మాట్లాడుతూ ఎస్ సి ఇ ఆర్ టి డైరెక్టర్ వారి ఆదేశానుసారం DIET ఫ్యాకల్టీ పాఠశాలల సందర్శన సమయంలో పరిశీలించాల్సిన అంశాల గురించి శిక్షణ ఉద్దేశ్యం అన్నారు. టీచ్ టూల్ రిసోర్స్ పర్సన్స్ రమేష్ బాబు & పద్మజ గారు మాట్లాడుతూ…

Read More

స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ

వాడపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు రాణి లలితా ఆదేశాలతో గైడ్ కెప్టెన్ కాశి అన్నపూర్ణ ఆధ్వర్యంలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర యూత్ చైర్ పర్సన్, జిల్లా ఆర్గనైజింగ్ కమిషనర్ డాక్టర్ మారుతి హరీష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కౌట్స్ అండ్ గైడ్స్ లో చేరడం వలన విద్యార్థులలో క్రమ శిక్షణ పెరుగుతుందనీ,…

Read More

భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్

సెయింట్ జోసెఫ్ మహిళ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ షైజీ మరియు వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ హేమ వీరి ఆదేశాల మేరకు బయో కెమిస్ట్రీ విభాగ అధిపతి మరియు రేంజర్స్ లీడర్ డాక్టర్ మేరీ అనుపమ ఆధ్వర్యంలో కాలేజీ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రథమ చికిత్స ట్రైనింగ్ ప్రోగ్రామ్ కు ముఖ్య అతిథిగా ఇండియా రెడ్ క్రాస్ సొసైటీ మేనేజింగ్ కమిటీ మెంబర్ మరియు ఫస్ట్ ఎయిడ్ ట్రైనర్ ఎండి రెహమతుల్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా…

Read More

భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో ట్రెక్కింగ్

భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విశాఖపట్నం జిల్లా ఆధ్వర్యంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులకు మాధవదర నుండి సింహాచలం వరకు కాలి నడకన ట్రెక్కింగ్ క్యాంపును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి దాసరి వేణు గోపాల్ పాల్గొని జండా ఊపి ట్రెక్కింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యక్రమలలో ట్రెక్కింగ్ ఒక భాగమని, ట్రెక్కింగ్ లో పాల్గొనడం వల్ల విద్యార్థులలో చురుకు ధనం పెరుగుతుందని తెలిపారు. జిల్లా…

Read More

గణిత ఫోరం విజయనగరం జిల్లా కమిటీ ఎన్నికల వివరాలు

విజయనగరం, శ్రీసూర్య దృష్టి, డిసెంబర్ 7 : ఈరోజు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల బాబామెట్టనందు ఆంధ్రప్రదేశ్ గణిత ఫోరం జిల్లా సమావేశం వాకా చిన్నంనాయుడు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు సిద్ధాంతం త్రినాధ రావు సమక్షంలో ఆంధ్రప్రదేశ్ గణిత ఫోరం విజయనగరం జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. స్టేట్ కౌన్సలర్స్ గా వాక చిన్నంనాయుడు, కే.కృష్ణంరాజు, ఎస్.రాంబాబు ఎన్నుకోబడ్డారు. విజయనగరం జిల్లా ఆంధ్ర ప్రదేశ్ గణితఫోరం నూతన కార్యవర్గం…

Read More

13 వారాలకు రీతూ చౌదరి తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..? హీరోయిన్స్ కి కూడా ఇంత ఇవ్వరు!

Bigg Boss 9 Rithu Chowdary: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో భారీ నెగిటివిటీ తో అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ లో రీతూ చౌదరి ఒకరు. మొదటి మూడు వారాలు ఈమె నామినేషన్స్ లోకి వస్తే ఎలిమినేట్ అయిపోతాది అనే రేంజ్ కంటెస్టెంట్, చాలా తక్కువ ఓటింగ్ ఉండేది. దానికి తోడు డిమోన్ పవన్ తో ప్రేమాయణం నడపడం కూడా ఆడియన్స్ కి అసలు నచ్చలేదు. ఫైర్ స్ట్రోమ్స్ గా వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా…

Read More

ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : బలహీన వర్గంలో జన్మించి బడి బయటనే చదువుకొని అనేక అవమానాలు దిగమింగి, ఉన్నత విద్యబ్యాసం చేసి ప్రపంచమేధావిగా కీర్తించబడిన ఏకైక వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని తెలుగుదేశం పార్టీ నాయకులు బొగ్గుల తిక్కన్న అన్నారు. శనివారం మండల పరిధిలోని స్థానిక ఎస్సీ కాలనీలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత, గొప్ప సంఘసంస్కర్త మాత్రమే…

Read More

పోలీసు ఇన్‌స్పెక్టర్‌ సజీవదహనం

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : కారులో మంటలు వ్యాపించి పోలీసు ఇన్‌స్పెక్టర్‌ సజీవ దహనం అయిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. శనివారం ధారవాద జిల్లా అన్నిగెరె వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గదగ్‌ లోకాయుక్త ఎస్పీ కార్యాలయంలో ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న పంచాక్షరయ్య శాలిమఠ్‌ (38) ధారవాదలో ఓ వివాహ వేడుకకు హాజరై కారులో తిరిగి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని తప్పించే ప్రయత్నంలో పక్కన ఉన్న వంతెనను…

Read More

తాడిచెర్ల సర్పంచ్ అభ్యర్థిగా తాండ్ర మల్లేష్ నామినేషన్

నవతెలంగాణ – మల్హర్ రావుస్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మండలంలో మూడవ విడత నామినేషన్లు ముగింపు నేపథ్యంలో శుక్రవారం మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామపంచాయతీ  సర్పంచ్ అభ్యర్థిగా తాండ్ర మల్లేష్  నామినేషన్ దాఖలాలు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దయెత్తున ప్రజలు పాల్గొన్నారు. The post తాడిచెర్ల సర్పంచ్ అభ్యర్థిగా తాండ్ర మల్లేష్ నామినేషన్ appeared first on Navatelangana. ​నవతెలంగాణ – మల్హర్ రావుస్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మండలంలో మూడవ విడత నామినేషన్లు ముగింపు నేపథ్యంలో…

Read More